ఇల్లీగల్ ఎంట్రీ: 15 మందికి పైగా అరెస్ట్
- November 04, 2020
మస్కట్: 15 మందికి పైగా చొరబాటుదారుల్ని మస్కట్ తీరంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కోస్ట్ గార్డ్ కమాండ్ బోట్స్, ఓ స్మగ్లింగ్ బోట్ని గుర్తించడం జరిగిందనీ, మస్కట్ గవర్నరేట్ తీరంలో ఈ బోటుని గుర్తించి, అందులోని 16 మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేశామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..









