ఇల్లీగల్ ఎంట్రీ: 15 మందికి పైగా అరెస్ట్
- November 04, 2020
మస్కట్: 15 మందికి పైగా చొరబాటుదారుల్ని మస్కట్ తీరంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కోస్ట్ గార్డ్ కమాండ్ బోట్స్, ఓ స్మగ్లింగ్ బోట్ని గుర్తించడం జరిగిందనీ, మస్కట్ గవర్నరేట్ తీరంలో ఈ బోటుని గుర్తించి, అందులోని 16 మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేశామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







