ఇల్లీగల్ ఎంట్రీ: 15 మందికి పైగా అరెస్ట్
- November 04, 2020
మస్కట్: 15 మందికి పైగా చొరబాటుదారుల్ని మస్కట్ తీరంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కోస్ట్ గార్డ్ కమాండ్ బోట్స్, ఓ స్మగ్లింగ్ బోట్ని గుర్తించడం జరిగిందనీ, మస్కట్ గవర్నరేట్ తీరంలో ఈ బోటుని గుర్తించి, అందులోని 16 మంది చొరబాటుదారుల్ని అరెస్ట్ చేశామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు