ఖతార్లో కొత్తగా 227 కోవిడ్ 19 కేసులు
- November 04, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,414 గా నమోదైంది. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 192 కేసుల్ని కమ్యూనిటీ కేసులుగా గుర్తించారు. 35 మంది విదేశాల నుంచి వచ్చారు. మరోపక్క, దేశంలో మొత్తంగా ఇప్పటివరకు 232 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 2467 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు దేశంలో 995,459 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!









