ఖతార్లో కొత్తగా 227 కోవిడ్ 19 కేసులు
- November 04, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఖతార్లో కొత్తగా 227 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,414 గా నమోదైంది. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్ కేసుల్లో 192 కేసుల్ని కమ్యూనిటీ కేసులుగా గుర్తించారు. 35 మంది విదేశాల నుంచి వచ్చారు. మరోపక్క, దేశంలో మొత్తంగా ఇప్పటివరకు 232 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 2467 కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు దేశంలో 995,459 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







