రికార్డు స్థాయిలో షాబు డ్రగ్ స్వాధీనం
- November 05, 2020
కువైట్ సిటీ:కువైట్లో రికార్డు స్థాయిలో 270 కిలోల షాబు డ్రగ్ని సీజ్ చేశారు. దేశంలో ఇప్పటిదాకా జరిగన డ్రగ్స్ సీజ్లో ఇదే అతి పెద్దది. షువైఖ్ సీ పోర్ట్లో ఈ సీజ్ జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. పక్కాగా అందిన సమాచారం నేపథ్యంలో జిఎడిసి సిబ్బంది, డ్రగ్స్ స్మగ్లర్స్ని ట్రాక్ చేశారు.. రెండు వాహనాల్లో సాల్ట్ డ్రగ్స్ తీసుకొస్తుండగా అందులోని షబుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్స్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఈ సందర్భంగా అధికారుల్ని అభినందించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు