కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: మూడు వ్యాపారాలపై జరీమానాలు
- November 05, 2020
దుబాయ్: దుబాయ్ ఎకానమీ కమర్షియల్ కాంప్లియన్స్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) ఫీల్డ్ ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో మూడు వ్యాపారాలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. కరోనా నిబంధనల్ని పాటించడంలో విఫలమైన మూడు రిటెయిల్ ఔట్లెట్స్కి జరీమానా విధించారు. మొత్తంగా 748 షాపులు మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తి స్థాయిలో నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా దుబాయ్ ఎకానమీ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









