కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: మూడు వ్యాపారాలపై జరీమానాలు
- November 05, 2020
దుబాయ్: దుబాయ్ ఎకానమీ కమర్షియల్ కాంప్లియన్స్ మరియు కన్స్యుమర్ ప్రొటెక్షన్ (సిసిసిపి) ఫీల్డ్ ఇన్స్పెక్టర్స్ నిర్వహించిన తనిఖీల్లో మూడు వ్యాపారాలు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలింది. కరోనా నిబంధనల్ని పాటించడంలో విఫలమైన మూడు రిటెయిల్ ఔట్లెట్స్కి జరీమానా విధించారు. మొత్తంగా 748 షాపులు మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తి స్థాయిలో నిబంధనల్ని పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా దుబాయ్ ఎకానమీ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







