గోల్డ్ స్మగ్లింగ్: ఒకరి అరెస్ట్
- November 05, 2020
హైదరాబాద్: హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు, దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 12 చిన్న ముక్కలుగా మార్చి, నిందితుడు స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ 3,67,570 రపాయలు వుంటుందని తేల్చారు. జీన్స్లోపల జిప్ ఫ్లయర్లో నిందితుడు ఈ బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి ఫ్లైట్ నెంబర్ ఐఎక్స్ 1948లో నిందితుడు హైద్రాబాద్కి వచ్చాడు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు