డ్రగ్స్‌ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్‌

- November 05, 2020 , by Maagulf
డ్రగ్స్‌ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ముగ్గురు వలసదారులు, 250 క్యాప్సూల్స్‌ హెరాయిన్‌తో అధికారులకు చిక్కారు. వీరి వద్ద నుంచి క్రిస్టల్‌ డ్రగ్‌ అలాగే సైకోట్రోఫిక్‌ ట్యాబ్లెట్స్‌ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కంబాటింగ్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌, ముగ్గురు వలసదారుల్ని మస్కట్‌ గవర్నరేట్‌లో రెండు వేర్వేరు కేసుల్లో అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com