డ్రగ్స్ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్
- November 05, 2020
మస్కట్: ముగ్గురు వలసదారులు, 250 క్యాప్సూల్స్ హెరాయిన్తో అధికారులకు చిక్కారు. వీరి వద్ద నుంచి క్రిస్టల్ డ్రగ్ అలాగే సైకోట్రోఫిక్ ట్యాబ్లెట్స్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కంబాటింగ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్, ముగ్గురు వలసదారుల్ని మస్కట్ గవర్నరేట్లో రెండు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు