'ఫ్రీడమ్ 251' స్మార్ట్ఫోన్ను రూ.500
- February 15, 2016దేశంలోనే చౌకైన స్మార్ట్ఫోన్ను దేశీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ రేపు విడుదల చేయనుంది. 'ఫ్రీడమ్ 251' స్మార్ట్ఫోన్ను రూ.500 కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రేపు విడుదల చేయనున్నారు. తయారీ, ఉత్పత్తులు, ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇటీవలే రూ.2,999కే 4జీ స్మార్ట్ఫోన్తో పాటు మరో రెండు ఫీచర్ మొబైళ్లను సైతం రింగింగ్ బెల్స్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?