పార్లమెంటు వెబ్సైట్ హ్యాకింగ్: ఈజిప్టియన్ వలసదారుడి అరెస్ట్
- November 06, 2020
కువైట్ సిటీ: కువైట్ టాప్ కోర్టు, ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్షను సమర్థించింది. కేసు వివరాల్లోకి వెళితే, నేషనల్ అసెంబ్లీలో ఉద్యోగి అయిన ఓ ఈజిప్టియన్ వలసదారుడు, అడ్మినిస్ట్రేటర్స్ అకౌంట్స్ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కువైట్ దివంగత అమిర్ షేక్ సబా అల్ అహ్మద్, లెజిస్లేచర్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఈ హ్యాకింగ్కి నిందితుడు పాల్పడ్డాడు. నిందితుడు ప్రస్తుతం సెంట్రల్ ప్రిజన్లో వున్నాడు. జైలు శిక్ష తర్వాత నిందితుడ్ని డిపోర్ట్ చేస్తారు. అసెంబ్లీ నెట్వర్క్ని నేరపూరితంగా హ్యాక్ చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. రెండు నిమిషాల్లో 7,000కి పైగా వైరస్లు పంపి, లెజిస్లేచర్స్ నెట్వర్క్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. నిందితుడి వివరాలు బయటకు రాలేదు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







