ఖతార్లో ఒకే రోజు 201 కోవిడ్ రికవరీలు
- November 06, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 6న 192 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 130,881. కొత్తగా నమోదైన 192 కరోనా పాజిటివ్ కేసుల్లో 150 కమ్యూనిటీ కేసులు కాగా, 42 విదేశాల నుంచి వచ్చినవి. కాగా, కరోనాతో ఇప్పటిదాకా 232 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 1,007,050 కరోనా టెస్టులు జరిగాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 133,811. ప్రస్తుతం 2,698 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







