కువైట్ లో మళ్లీ తీవ్రమవుతున్న కరోనా
- November 06, 2020
కువైట్ సిటీ:ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న వేళ..కువైట్ లో వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. దేశంలో కొత్తగా 825 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ
అధికారులు వెల్లడించారు. వైరస్ కారణంగా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 804కి పెరిగింది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.30,463కి చేరింది. ప్రస్తుతం 8,396 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో 115 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







