చాక్టెట్ కవర్లలో బంగారం..కోల్ కతా కస్టమ్స్ ఆఫీసర్లకు దొరికిపోయిన ప్రయాణికుడు
- November 06, 2020
కోల్ కతా:పలు దేశాల నుంచి భారత్ లోని వివిధ విమనాశ్రాయాల ద్వారా బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్న ఘటనలు ఇప్పటికే చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే..దక్షిణాది రాష్ట్రలకు చెందిన విమానాశ్రయాల్లోనే బంగారాన్ని అక్రమ మార్గాల ద్వారా తరలిస్తు పట్టుబడిన ఘటనలు బయటపడ్డాయి. లేటెస్ట్ కోల్ కతాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో చాక్లెట్ కవర్లలో దాచిపెట్టి ఉంచి 531.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ బంగారం విలువ రూ. 27,62,240 ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం కలిగి ఉన్న ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే..ఆ ప్రయాణికుడు ఎక్కడి నుంచి కోల్ కతాకు చేరుకున్నాడనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.

తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









