మస్కట్:పబ్లిక్ మోరల్స్ ఉల్లంఘించిన నలుగురు ప్రవాసీయుల అరెస్ట్
- November 06, 2020
మస్కట్:ప్రజా నైతిక విలువల నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు ప్రవాసీయులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అల్ షర్ఖియా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నలుగురు వ్యక్తులు ప్రజా విలువలకు, నైతికత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించారని, దీంతో ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అరెస్టైన నలుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి న్యాయ పరమైన ప్రక్రియ కూడా పూర్తయిందని పోలీసులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









