కువైట్:మహబౌలా బీచ్ లో ప్రమాదం..నీటిలో మునిగి ఇద్దరు తెలుగు వ్యక్తుల మృతి
- November 07, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని మహబౌలి బీచ్ లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. చనిపోయినవారిని శేఖర్ ఎరువురి వీరయ్య(36), చిన్నయ్య మాధురి(39) గా గుర్తించారు. ఈ ఇద్దరు బదెర్ అల్ ముల్లా కంపెనీలో మెకానికల్ డివిజన్ లో పని చేస్తున్నారు. నిన్న ఉదయం బీచ్ కు వెళ్లిన వీరయ్య, చిన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









