కువైట్:మహబౌలా బీచ్ లో ప్రమాదం..నీటిలో మునిగి ఇద్దరు తెలుగు వ్యక్తుల మృతి
- November 07, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని మహబౌలి బీచ్ లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. చనిపోయినవారిని శేఖర్ ఎరువురి వీరయ్య(36), చిన్నయ్య మాధురి(39) గా గుర్తించారు. ఈ ఇద్దరు బదెర్ అల్ ముల్లా కంపెనీలో మెకానికల్ డివిజన్ లో పని చేస్తున్నారు. నిన్న ఉదయం బీచ్ కు వెళ్లిన వీరయ్య, చిన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







