మస్కట్:కొత్తగా మరో మున్సిపల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన దోఫర్ మున్సిపాలిటీ
- November 07, 2020
మస్కట్:ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత చేరువ చేసే దిశగా దోఫర్ మున్సిపాలిటీ అధికారులు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సలాలా గ్యాలరీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కొత్త మున్సిపల్ సర్వీస్ సెంటర్ రేపటి నుంచి (నవంబర్ 8) నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందటంతో పాటు..ప్రజల అవసరలకు అనుగుణంగా మరో సర్వీస్ సెంటర్ అవసరమని బావించిన నేపథ్యంలో సలాలా గ్యాలరీ కాంప్లెక్స్ కొత్తగా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు దోఫర్ మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్ దుగ్గ�
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!
- టీవీకే ఆధిక్యం..విజయ్ ఇంట్లో మిన్నంటిన సంబరాలు!
- ఐపీఎల్ 2026..టాప్ 4 జట్లకు గట్టి పోటీ!
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!









