మస్కట్:కొత్తగా మరో మున్సిపల్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన దోఫర్ మున్సిపాలిటీ
- November 07, 2020
మస్కట్:ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత చేరువ చేసే దిశగా దోఫర్ మున్సిపాలిటీ అధికారులు కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సలాలా గ్యాలరీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కొత్త మున్సిపల్ సర్వీస్ సెంటర్ రేపటి నుంచి (నవంబర్ 8) నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందటంతో పాటు..ప్రజల అవసరలకు అనుగుణంగా మరో సర్వీస్ సెంటర్ అవసరమని బావించిన నేపథ్యంలో సలాలా గ్యాలరీ కాంప్లెక్స్ కొత్తగా సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు దోఫర్ మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







