మధ్యాహ్నం ప్రార్థనలు పునఃప్రారంభం
- November 07, 2020
మనామా:బహ్రెయిన్లో మధ్య్నాం ప్రార్థనలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారాల్లో మాత్రం ప్రార్థనలు వుండవు. ఆదివారం నుంచి ఈ ప్రార్థనలు పునఃప్రారంభమవుతాయని సెన్నీ ఎండోవ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు సర్క్యులర్ని విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలకు అనుమతి లేదని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రేయర్ మరియు ఇకామా మధ్య వేచి వుండే సమయాన్ని 10 నిమిషాలుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన