కువైట్ ఆయిల్ కార్పొరేషన్లో 99 శాతం పౌరులు
- November 07, 2020
కువైట్ సిటీ:కువైట్ పౌరుల సంఖ్య కువైట్ ఆయిల్ కార్పొరేషన్లో 99 శాతంగా వుందని ఆయిల్ మినిస్టర్ ఖాలెద్ అల్ ఫదెల్ వెల్లడించారు. మొత్తం 681 మంది కువైటీ ఎంప్లాయీస్ టెక్నికల్ జాబ్స్ చేస్తున్నారనీ, వలసదారుల సంఖ్య ఈ విభాగంలో కేవలం 26 మాత్రమేననీ, అది కూడా లోకల్ మార్కెట్లో అందుబాటులోని ఎక్సపర్టైజేషన్ విభాగంలోనే వలసదారులున్నారని ఆయన వివరించారు. కాగా, మార్జినల్ మరియు ఆగ్జిలరీ జాబ్స్లో 148 కాంట్రాక్ట్ నాన్ కువైటీలు పనిచేస్తున్నారు. కువైటీ నేషనల్స్ చేయడానికి చాలా కష్టమైన విభాగంలో వలసదారులు పనిచేస్తున్నట్లు మినిస్టర్ పేర్కొన్నారు. 2017 నుంచి 38 వలస ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ల్ని కార్పొరేషన్ ముగించినట్లు చెప్పారు. అప్పటినుంచి 72 మంది కువైటీలను అపాయింట్ చేశారు కార్పొరేషన్లో. కువైట్ జనాభా 4.8 మిలియన్ కాగా, అందులో విదేశీయుల సంఖ్య 3.4గా వుంది. విదేశీయుల సంఖ్య తగ్గించేలా కువైటీలకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









