మధ్యాహ్నం ప్రార్థనలు పునఃప్రారంభం
- November 07, 2020
మనామా:బహ్రెయిన్లో మధ్య్నాం ప్రార్థనలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారాల్లో మాత్రం ప్రార్థనలు వుండవు. ఆదివారం నుంచి ఈ ప్రార్థనలు పునఃప్రారంభమవుతాయని సెన్నీ ఎండోవ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు సర్క్యులర్ని విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలకు అనుమతి లేదని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రేయర్ మరియు ఇకామా మధ్య వేచి వుండే సమయాన్ని 10 నిమిషాలుగా నిర్ధారించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









