ప్రతి సంవత్సరం RO ప్లాంట్ దానం చేస్తున్న ఎన్.ఆర్.ఐ
- November 08, 2020
ఒమన్:ఆంధ్రప్రదేశ్, అమరావతి, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సుమారు 7 మండలాలు ,కవిటి ,సోంపేట ,కంచిలి ,ఇచ్చాపురం ,పలాస ,టెక్కలి ,వజ్రపు కొత్తూరు ఈ మండలాలు గత 20 సంవత్సరాలు నుంచి అనేక మంది యూక్త వయస్సు వారు కిడ్నీ వ్యాధి కి గురి అవుతున్నారు ఇండియా ప్రభుత్వం అనేకమార్లు ఉద్దానం ప్రాంతం లో పరిశోధనలు నిర్వహించారు అలాగే అమరిక లండన్ వంటి దేశాలనుంచి వచ్చి మరి కిడ్నీ వ్యాధి కి గల కారణాల పై పరిశోధనలు జరిపారు కానీ వ్యాధికి కి గల కారణాలు తెలియడం లేదు ప్రపంచ లో అతి ఎక్కువ కిడ్నీ వ్యాధి గ్రస్తులున్న దేశంగా శ్రీలంక ఐతే రెండు వ స్తానం ఇండియా లో ఉద్దానం ప్రాంతం ది కావడం గమనార్థం ఉద్దాన ప్రాంత కొబ్బరి జిమిడి పచ్చని వారి పంటల మధ్య ఎంతో అందమైన ప్రకుర్తి మధ్య ఇటువంటి వ్యాధి ఉంది అంటే నమ్మ సౌఖ్యం కావడంలేదు ,ఈ వ్యాధి బారిన పడడానికి గల కారణాలు ఎక్కువ శాతం మంచి నీరు సరిగా లేక పోవడమని అక్కడ ప్రజలు కొంతమంది పరిశోధకలు తెలియజేసారు ,అనేక మార్లు ఇది విన్న ఉద్దానం ప్రాంతం
కవిటి మండలం కి చెందిన ఎన్.ఆర్.ఐ పుల్లట రామకుమార్ మస్కట్ దుబాయ్ దేశాల్లో గత 15 సంవత్సారాలు జాబ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఉద్దానం ప్రాంతం లో వాటర్ ప్లాంట్స్ పెడుతూ వ్యాధి బారిన పడినవారికి కొంత ఆర్థిక సహాయం చేస్తూ మస్కట్ లో కొంతమంది మిత్రులతో కలిసి పెడుతున్నారు ఒక్కొక్క ప్లాంట్ కి సుమారు 3 లక్షల రూపాయలు అవుతుంది అని తెలియజేసారు అలాగే మస్కట్ కి చెందిన చిరూ మెగా యూత్ ఫోర్స్ (CMYF )వారు ఆర్థిక సహాయం తో కొన్ని ప్లాంట్స్ పెట్టడం జరిగింది) ఇప్పటి వరకు బైరిపురం , బెజ్జిపుట్టుగ , ముత్యాలపేట ,మర్రిపాడు ,తొత్తిడి పుట్టిగ, ఆరు ప్లాంట్స్ పెట్టించిన పులట రామకుమార్ అనేక మంది కి రక్త పరీక్షలు నిర్వహిస్తూ ఉచిత మందులు అందిస్తున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!