మిర్కాబ్ లో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ప్రారంభం
- November 08, 2020
కువైట్: కువైట్ లోని అల్-మిర్కాబ్ లో వాహనదారులకు మరో పార్కింగ్ ఏరియా అందుబాటులోకి వచ్చింది. నగరంలో మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ బిల్డింగ్ ను ఆర్ధిక మంత్రి బర్రక్ అల్ షీతన్ ఆదివారం ప్రారంభించారు. మినిస్టర్స్ కాంప్లెక్స్ సమీపంలోనే ఈ బిల్డింగ్ ఉంది. అయితే..తొలుత బిల్డింగ్ లోని కొంత భాగాన్ని మాత్రమే పార్కింగ్ కు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన ప్రాంతాన్ని కూడా పార్కింగ్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆదివారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనదారులు తమ వాహనాలను పార్క్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







