ఇంట్లోనే జిమ్.. పరికరాలకు పెరిగిన డిమాండ్
- November 09, 2020
దోహా: కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఫిట్నెస్ పట్ల అవగాహన ప్రజల్లో మరింత పెరిగింది. బయటకు వెళ్ళి జిమ్ చేయడానికి వీలు పడని నేపథ్యంలో ఇంట్లోనే జిమ్ చేయడానికి వీలుగా సంబంధిత పరికరాల కొనుగోళ్ళు పెరిగాయి. ఆన్లైన్ ద్వారా కొనుగోళ్ళు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇ-బే సంస్థ డేటా ప్రకారం చూస్తే మార్చి ఏప్రిల్ మధ్య ఆన్లైన్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, దోహాలోని పలు జిమ్ లు జనం లేక వెలబోతున్నాయి. వినియోగదారులు చాలా తక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంట్లోనే తగిన పరకరాలతో జిమ్ చేయడం మేలనే భావనతో బయటి జిమ్ లకు వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట ఫిట్నెస్ ప్రియులు. కాగా, డెకథ్లాన్ వెల్లడించిన వివరాల ప్రకారం 10 శాతం పెరుగుదల పెరిగిందట జిమ్ ఉపకరణాలకు సంబంధించి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







