ఇంట్లోనే జిమ్.. పరికరాలకు పెరిగిన డిమాండ్
- November 09, 2020
దోహా: కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఫిట్నెస్ పట్ల అవగాహన ప్రజల్లో మరింత పెరిగింది. బయటకు వెళ్ళి జిమ్ చేయడానికి వీలు పడని నేపథ్యంలో ఇంట్లోనే జిమ్ చేయడానికి వీలుగా సంబంధిత పరికరాల కొనుగోళ్ళు పెరిగాయి. ఆన్లైన్ ద్వారా కొనుగోళ్ళు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇ-బే సంస్థ డేటా ప్రకారం చూస్తే మార్చి ఏప్రిల్ మధ్య ఆన్లైన్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, దోహాలోని పలు జిమ్ లు జనం లేక వెలబోతున్నాయి. వినియోగదారులు చాలా తక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంట్లోనే తగిన పరకరాలతో జిమ్ చేయడం మేలనే భావనతో బయటి జిమ్ లకు వెళ్ళేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట ఫిట్నెస్ ప్రియులు. కాగా, డెకథ్లాన్ వెల్లడించిన వివరాల ప్రకారం 10 శాతం పెరుగుదల పెరిగిందట జిమ్ ఉపకరణాలకు సంబంధించి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









