ఫుజారియాలో 2.8 తీవ్రతతో భూకంపం
- February 16, 2016
ఫుజారియాలో మంగళవారం ఉదయం 10.58 నిమిషాల సమయంలో 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. యూఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ ఈ భూకంప తీవ్రతను ప్రకటించింది. తక్కువ తీవ్రత భూకంపం కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. భూకంప కేంద్రం ఫుజారియా సిటీ తీరం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, 4 కిలోమీటర్ల లోతులో వున్నట్లు గుర్తించారు. ఆఫ్రికా, ఇండియా, అరేబియా ప్లేట్లలో ఒకటైన అరేబియా ప్లేట్లో ఇలాంటి కదలికలు కొత్త ఏమీ కాదని అధికారులు చెప్పారు. ఇరాన్లోని మర్మౌరిలో ఆదివారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







