ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్కి 100 నుంచి 2000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా
- November 10, 2020
మస్కట్: ఎన్విరాన్మెంట్ అథారిటీ, జనవరి 2021 నుంచి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై 100 నుంచి 2,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు మరింత కరిÄనంగా వుంటాయని పేర్కొంది. మానవులు అలాగే, వైల్డ్ లైఫ్కి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఎన్విరాన్మెంటల్ అథారిటీ హెచ్చరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక సమస్యల్ని మానవాళి చవి చూడాల్సి వస్తోందనీ, జంతు జాలం తీవ్ర ముప్పుని ఎదుర్కొంటోందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







