ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్కి 100 నుంచి 2000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా
- November 10, 2020మస్కట్: ఎన్విరాన్మెంట్ అథారిటీ, జనవరి 2021 నుంచి ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడేవారిపై 100 నుంచి 2,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు మరింత కరిÄనంగా వుంటాయని పేర్కొంది. మానవులు అలాగే, వైల్డ్ లైఫ్కి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఎన్విరాన్మెంటల్ అథారిటీ హెచ్చరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక సమస్యల్ని మానవాళి చవి చూడాల్సి వస్తోందనీ, జంతు జాలం తీవ్ర ముప్పుని ఎదుర్కొంటోందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!