ఏ.పీ లో అబుల్ కలాంకు ఘన నివాళి

- November 11, 2020 , by Maagulf
ఏ.పీ లో అబుల్ కలాంకు ఘన నివాళి

విజయవాడ:భారతరత్న జనాభ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133 వ జన్మదిన వేడుకలు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు హోం శాఖా మాత్యులు మేకతోటి సుచరిత, డెప్యూటీ సీఎం అంజాద్ బాషా లు పాల్గొన్నారు.అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమం లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ని ముస్లిం పెద్దలు సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com