ఏ.పీ లో అబుల్ కలాంకు ఘన నివాళి
- November 11, 2020
విజయవాడ:భారతరత్న జనాభ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133 వ జన్మదిన వేడుకలు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు హోం శాఖా మాత్యులు మేకతోటి సుచరిత, డెప్యూటీ సీఎం అంజాద్ బాషా లు పాల్గొన్నారు.అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమం లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ని ముస్లిం పెద్దలు సన్మానించారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









