ఏ.పీ లో అబుల్ కలాంకు ఘన నివాళి
- November 11, 2020
విజయవాడ:భారతరత్న జనాభ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 133 వ జన్మదిన వేడుకలు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు హోం శాఖా మాత్యులు మేకతోటి సుచరిత, డెప్యూటీ సీఎం అంజాద్ బాషా లు పాల్గొన్నారు.అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవం మరియు మైనార్టీల సంక్షేమం లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ని ముస్లిం పెద్దలు సన్మానించారు.
తాజా వార్తలు
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన









