బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ మృతి
- November 11, 2020
మనామా:బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూసినట్లు అధికారిక ప్రభత్వ కార్యాలయం నేడు అధికారికంగా ప్రకటించింది.ఈ ఉదయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా కన్నుమూశారని ఒక ప్రకటనలో చెప్పారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన తదుపరి అంత్యక్రియలు జరుగుతాయని, బంధువులను మాత్రమే అంత్యక్రియలకు మనుమతిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఒకవారం రోజులు దేశమంతటా సంతాప దినాలు ప్రకటించారు.
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేయబడతాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







