బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ మృతి
- November 11, 2020
మనామా:బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూసినట్లు అధికారిక ప్రభత్వ కార్యాలయం నేడు అధికారికంగా ప్రకటించింది.ఈ ఉదయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా కన్నుమూశారని ఒక ప్రకటనలో చెప్పారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన తదుపరి అంత్యక్రియలు జరుగుతాయని, బంధువులను మాత్రమే అంత్యక్రియలకు మనుమతిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఒకవారం రోజులు దేశమంతటా సంతాప దినాలు ప్రకటించారు.
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేయబడతాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









