బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ మృతి
- November 11, 2020
మనామా:బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) కన్నుమూసినట్లు అధికారిక ప్రభత్వ కార్యాలయం నేడు అధికారికంగా ప్రకటించింది.ఈ ఉదయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో ఖలీఫా కన్నుమూశారని ఒక ప్రకటనలో చెప్పారు.
మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన తదుపరి అంత్యక్రియలు జరుగుతాయని, బంధువులను మాత్రమే అంత్యక్రియలకు మనుమతిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఒకవారం రోజులు దేశమంతటా సంతాప దినాలు ప్రకటించారు.
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేయబడతాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







