గోల్డ్ స్మగ్లింగ్: హైదరాబాద్ కస్టమ్స్ అదుపులో ప్రయాణీకుడు
- November 11, 2020
హైదరాబాద్: రియాద్ నుంచి జి8 విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణీకుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు గోల్డ్ బార్స్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ బార్స్ బరువు 233.06 గ్రాములు కాగా, వీటి విలువ 12,22,167 రూపాయలుగా గుర్తించారు. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన పాకెట్స్లో నిందితుడు గోల్డ్ బార్స్ని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







