గోల్డ్ స్మగ్లింగ్: హైదరాబాద్ కస్టమ్స్ అదుపులో ప్రయాణీకుడు
- November 11, 2020
హైదరాబాద్: రియాద్ నుంచి జి8 విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణీకుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు గోల్డ్ బార్స్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ బార్స్ బరువు 233.06 గ్రాములు కాగా, వీటి విలువ 12,22,167 రూపాయలుగా గుర్తించారు. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన పాకెట్స్లో నిందితుడు గోల్డ్ బార్స్ని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







