గోల్డ్ స్మగ్లింగ్: హైదరాబాద్ కస్టమ్స్ అదుపులో ప్రయాణీకుడు
- November 11, 2020
హైదరాబాద్: రియాద్ నుంచి జి8 విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణీకుడ్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రెండు గోల్డ్ బార్స్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ బార్స్ బరువు 233.06 గ్రాములు కాగా, వీటి విలువ 12,22,167 రూపాయలుగా గుర్తించారు. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన పాకెట్స్లో నిందితుడు గోల్డ్ బార్స్ని తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









