49 గంటల యూఏఈ నేషనల్ డే సేల్ ప్రారంభించిన ఎతిహాద్
- November 12, 2020
:ఎతిహాద్ ఎయిర్ వేస్, 49 గంటల నేషనల్ డే సేల్ని ప్రారంభించింది. 49 దిర్హాముల డిపాజిట్ చేస్తే, ప్రయాణానికి 21 ముందు వరకు ఎలాంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం వుండదు. సెప్టెంబర్ 30, 2021లోపు ప్రయాణీకులు విమానాల్లో ప్రయాణించొచ్చు. అబుదాబీ నుంచి బీరట్కి కేవలం 1,249 దిర్హాములతోనూ, ఏథెన్స్కి 2,449 దిర్హాములతోనూ, మాల్దీవ్స్కి 3,049 దిర్హాములతోనూ ప్రయాణించవచ్చు. రిటర్న్ బిజినెస్ బేస్ ఫేర్లు 5,349 దిర్హాములు (దుబాయ్ నుంచి కైరో) వుంటుంది. ప్రయాణీకులకు మూడు రాత్రుల ప్యాకేజీ డీల్స్ (ఎతిహాద్ ఎయిర్వేస్ విమానాలు మరియు అకామడేషన్ - నాలుగు లేదా ఐదు స్టార్స్ హోటల్స్ కోరో, ఏథెన్స్ మరియు మాల్దీవ్స్లో) వినియోగించుకోవచ్చుర. స్టేకేషన్ డీల్స్ విషయానికొస్తే ఒకరాత్రి స్టే చేయడం కోసం 149 దిర్హాములకే ప్యాకేజీ అందుబాటులో వుంటుంది. కాంప్లిమెంటరీ డేట్ లేదా డెస్టినేషన్ ఛేంజెస్ కూడా లభ్యమవుతాయి. బుధవారం, నవంబర్ 11 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్, శుక్రవారం (నవంబర్ 13) ఉదయం 10 గంటలకు ముగుస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు