స్వీట్లను పంచి, దీపావళి వేడుకలు నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- November 12, 2020
కువైట్లో భారత ఎంబసీ, దీపావళి వేడుకల్ని నిర్వహించారు, స్వీట్లు పంచారు ఈ సందర్భంగా. దీపావళి అంటే, వెలుగుల పండుగ. సంతోషానికి నిలువెత్తు నిదర్శనం. చెడు మీద మంచి గెలుపు.. చీకటి నుంచి వెలుగుల ప్రపంచంలోకి రావడం. ఈ ఏడాది నవంబర్ 14 తేదీన దీపావళి రానుంది. కాగా, దీపావళి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిన ఎంబసీకి కమ్యూనిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీకి వచ్చి తమ పనులు పూర్తి చేసుకున్నవారు ఎంబసీ చేసిన ఏర్పాట్లతో హర్షం వ్యక్తం చేశారు.


తాజా వార్తలు
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!







