స్వీట్లను పంచి, దీపావళి వేడుకలు నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- November 12, 2020
కువైట్లో భారత ఎంబసీ, దీపావళి వేడుకల్ని నిర్వహించారు, స్వీట్లు పంచారు ఈ సందర్భంగా. దీపావళి అంటే, వెలుగుల పండుగ. సంతోషానికి నిలువెత్తు నిదర్శనం. చెడు మీద మంచి గెలుపు.. చీకటి నుంచి వెలుగుల ప్రపంచంలోకి రావడం. ఈ ఏడాది నవంబర్ 14 తేదీన దీపావళి రానుంది. కాగా, దీపావళి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిన ఎంబసీకి కమ్యూనిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీకి వచ్చి తమ పనులు పూర్తి చేసుకున్నవారు ఎంబసీ చేసిన ఏర్పాట్లతో హర్షం వ్యక్తం చేశారు.


తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







