కరోనా వ్యాక్సిన్ వచ్చేదాకా విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలే
- November 13, 2020కువైట్ సిటీ:కువైట్ హెల్త్ అథారిటీస్, విద్యార్థుల పరీక్షల విషయమై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రిక్వెస్త్ని తిరస్కరించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ప్రత్యక్ష విధానంలో కష్టమని హెల్త్ అథారిటీస్ వెల్లడించాయి. విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ పరీక్షల్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించడమే మేలని సూచించింది. హెల్త్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫైజర్ అలాగే బయో టెక్నాలజీ సంస్థ బయో ఎన్ టెక్ - కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందంటూ ప్రకటన చేసిన దరిమిలా, కువైట్ మినిస్ట్రీ 1 మిలియన్ డోసులను ఆర్డర్ చేయడం జరిగింది. కాగా, కువైట్లో ఇప్పటిదాకా 134,932 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 830 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు