దివాళి సెలబ్రేషన్స్ - కోవిడ్19 సేఫ్టీ గైడ్లైన్స్
- November 13, 2020
దుబాయ్:కరోనా నేపథ్యంలో దివాళి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ అథారిటీస్ సూచిస్తున్నాయి. రిటెయిల్ ఆర్గనైజేషన్, రిటెయిల్ మరియు స్ట్రాటిజిక్ అలయన్సెస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫెరాస్ అరాకత్ మాట్లాడుతూ, దుబాయ్లో వివిధ మతాలు, జాతులకు చెందిన సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయనీ, అయితే దీపావళి సందర్భంగా ఈసారి కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గైడ్లైన్స్కి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. షాపింగ్ సహా ఆయా ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, మాస్క్లు ప్రతి ఒక్కరూ ధరించాలనీ, శానిటైజేషన్ ఎప్పటికప్పుడు జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.దివాళి సందర్భంగా ప్రత్యేక రిటెయిల్ డీల్స్ వుంటాయనీ, ఈసారీ అవి కొనసాగుతాయనీ, సంబరాలు ఎలాంటి సమస్యలకూ దారి తీయకుండా జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారాయన.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు