దివాళి సెలబ్రేషన్స్ - కోవిడ్19 సేఫ్టీ గైడ్లైన్స్
- November 13, 2020దుబాయ్:కరోనా నేపథ్యంలో దివాళి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ అథారిటీస్ సూచిస్తున్నాయి. రిటెయిల్ ఆర్గనైజేషన్, రిటెయిల్ మరియు స్ట్రాటిజిక్ అలయన్సెస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫెరాస్ అరాకత్ మాట్లాడుతూ, దుబాయ్లో వివిధ మతాలు, జాతులకు చెందిన సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయనీ, అయితే దీపావళి సందర్భంగా ఈసారి కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గైడ్లైన్స్కి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. షాపింగ్ సహా ఆయా ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, మాస్క్లు ప్రతి ఒక్కరూ ధరించాలనీ, శానిటైజేషన్ ఎప్పటికప్పుడు జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.దివాళి సందర్భంగా ప్రత్యేక రిటెయిల్ డీల్స్ వుంటాయనీ, ఈసారీ అవి కొనసాగుతాయనీ, సంబరాలు ఎలాంటి సమస్యలకూ దారి తీయకుండా జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారాయన.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు