దివాళి సెలబ్రేషన్స్ - కోవిడ్19 సేఫ్టీ గైడ్లైన్స్
- November 13, 2020
దుబాయ్:కరోనా నేపథ్యంలో దివాళి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దుబాయ్ అథారిటీస్ సూచిస్తున్నాయి. రిటెయిల్ ఆర్గనైజేషన్, రిటెయిల్ మరియు స్ట్రాటిజిక్ అలయన్సెస్, దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫెరాస్ అరాకత్ మాట్లాడుతూ, దుబాయ్లో వివిధ మతాలు, జాతులకు చెందిన సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతాయనీ, అయితే దీపావళి సందర్భంగా ఈసారి కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ గైడ్లైన్స్కి అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. షాపింగ్ సహా ఆయా ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, మాస్క్లు ప్రతి ఒక్కరూ ధరించాలనీ, శానిటైజేషన్ ఎప్పటికప్పుడు జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.దివాళి సందర్భంగా ప్రత్యేక రిటెయిల్ డీల్స్ వుంటాయనీ, ఈసారీ అవి కొనసాగుతాయనీ, సంబరాలు ఎలాంటి సమస్యలకూ దారి తీయకుండా జరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన వివరించారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారాయన.

తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







