ఖతార్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు
- November 13, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 132,356కి చేరుకుంది. కాగా, 235 కొత్త కేసుల్లో 195 కమ్యూనిటీ కేసులు కాగా, 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఇప్పటివరకు కరోనాతో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 4770 మందికి కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన టెస్టుల సంఖ్య 1,040,710. ఖతార్లో మొత్తంగా నమోదైన పాజిటివ్ కేసులు 135,367. ప్రస్తుతం 2777 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు