పలువురు ఖైదీలకు సుల్తాన్ హైతం క్షమాభిక్ష
- November 17, 2020
మస్కట్: 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన చేసింది. సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష అందించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 390 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించినట్లు తెలుస్తోంది. ఇందులో 150 మంది విదేశీయులు వుంటారని సమాచారం.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









