పలువురు ఖైదీలకు సుల్తాన్ హైతం క్షమాభిక్ష
- November 17, 2020
మస్కట్: 50వ జాతీయ దినోత్సవం నేపథ్యంలో సుల్తాన్ హైతం బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన చేసింది. సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతం బిన్ తారిక్, పలువురు ఖైదీలకు క్షమాభిక్ష అందించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 390 మంది ఖైదీలకు క్షమాభిక్ష లభించినట్లు తెలుస్తోంది. ఇందులో 150 మంది విదేశీయులు వుంటారని సమాచారం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష