ఖతార్‌లో కొత్తగా 207 కరోనా రికవరీలు

- November 17, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 207 కరోనా రికవరీలు

కతార్: మినిస్రీ& టాఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్‌ 17న కొత్తగా దేశంలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 133,217కి చేరుకుంది. కొత్తగా నమోదైన 194 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 154 కమ్యూనిటీ కేసులు కాగా, 30 ట్రావెలర్స్‌కి సంబంధించినవి. ఇప్పటివరకు దేశంలో 235 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పాజిటివ్‌ వచ్చిన కేసుల్ని ఐసోలేషన్‌లో వుంచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com