ఖతార్లో కొత్తగా 207 కరోనా రికవరీలు
- November 17, 2020
కతార్: మినిస్రీ& టాఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 17న కొత్తగా దేశంలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 133,217కి చేరుకుంది. కొత్తగా నమోదైన 194 కరోనా పాజిటివ్ కేసుల్లో 154 కమ్యూనిటీ కేసులు కాగా, 30 ట్రావెలర్స్కి సంబంధించినవి. ఇప్పటివరకు దేశంలో 235 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పాజిటివ్ వచ్చిన కేసుల్ని ఐసోలేషన్లో వుంచారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష