మత చిహ్నాలకు అవమానం: ఒకరి అరెస్ట్
- November 19, 2020
బహ్రెయిన్ మూడవ క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. మత చిహ్నాల్ని అవమానించిన కేసులో నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు. ప్రొఫెట్ మొహమ్మద్ కంపానియన్స్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. గౌరవప్రదమైన కంపానియన్స్ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు నిర్ధారించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్, నిందితుడ్ని విచారించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!









