టీ20 టోర్నీ టైటిల్ స్పాన్సర్గా మైక్రోమ్యాక్స్ ఎంపిక ..
- February 17, 2016
ఆసియా కప్ టీ20 టోర్నీ టైటిల్ స్పాన్సర్గా మైక్రోమ్యాక్స్ ఎంపికైంది. బంగ్లాదేశ్ వేదికగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు ఆసియా కప్ జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు తిలంగ సుమతిపాల ధ్రువీకరించారు. మైక్రోమ్యాక్స్తో కలిసి టోర్నీని విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







