స్మార్ట్ ఫోన్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు: సర్క్యులర్ జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
- November 24, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రభుత్వ రెవెన్యూని స్మార్ట్ ఫోన్ల ద్వారా వసూలు చేసే విషయమై 22/2020 నెంబర్ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. మొబైల్ పేమెంట్ సిస్టమ్ని బ్యాంకు సర్వీసుల అప్లికేషన్లు అలాగే ఇ-వ్యాలెట్లను ఉపయోగించి రెవెన్యూ వసూళ్ళు చేయాల్సిందిగా అన్ని మిఇస్ట్రీస్, గవర్నమెంట్ యూనిట్స్కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ) మొబైల్ పేమెంట్ క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రకటించిన విషయం విదితమే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ అయ్యింది. క్యుఆర్ కోడ్ ఆధారిత పేమెంట్లు, మొబైల్ పేమెంట్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు జరగనున్నాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







