స్మార్ట్ ఫోన్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు: సర్క్యులర్ జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
- November 24, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రభుత్వ రెవెన్యూని స్మార్ట్ ఫోన్ల ద్వారా వసూలు చేసే విషయమై 22/2020 నెంబర్ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. మొబైల్ పేమెంట్ సిస్టమ్ని బ్యాంకు సర్వీసుల అప్లికేషన్లు అలాగే ఇ-వ్యాలెట్లను ఉపయోగించి రెవెన్యూ వసూళ్ళు చేయాల్సిందిగా అన్ని మిఇస్ట్రీస్, గవర్నమెంట్ యూనిట్స్కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ) మొబైల్ పేమెంట్ క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రకటించిన విషయం విదితమే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ అయ్యింది. క్యుఆర్ కోడ్ ఆధారిత పేమెంట్లు, మొబైల్ పేమెంట్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు జరగనున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









