స్మార్ట్ ఫోన్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు: సర్క్యులర్ జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
- November 24, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రభుత్వ రెవెన్యూని స్మార్ట్ ఫోన్ల ద్వారా వసూలు చేసే విషయమై 22/2020 నెంబర్ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. మొబైల్ పేమెంట్ సిస్టమ్ని బ్యాంకు సర్వీసుల అప్లికేషన్లు అలాగే ఇ-వ్యాలెట్లను ఉపయోగించి రెవెన్యూ వసూళ్ళు చేయాల్సిందిగా అన్ని మిఇస్ట్రీస్, గవర్నమెంట్ యూనిట్స్కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ) మొబైల్ పేమెంట్ క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రకటించిన విషయం విదితమే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ అయ్యింది. క్యుఆర్ కోడ్ ఆధారిత పేమెంట్లు, మొబైల్ పేమెంట్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!









