స్మార్ట్ ఫోన్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు: సర్క్యులర్ జారీ చేసిన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
- November 24, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రభుత్వ రెవెన్యూని స్మార్ట్ ఫోన్ల ద్వారా వసూలు చేసే విషయమై 22/2020 నెంబర్ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. మొబైల్ పేమెంట్ సిస్టమ్ని బ్యాంకు సర్వీసుల అప్లికేషన్లు అలాగే ఇ-వ్యాలెట్లను ఉపయోగించి రెవెన్యూ వసూళ్ళు చేయాల్సిందిగా అన్ని మిఇస్ట్రీస్, గవర్నమెంట్ యూనిట్స్కి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ) మొబైల్ పేమెంట్ క్లియరింగ్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్ని ప్రకటించిన విషయం విదితమే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ అయ్యింది. క్యుఆర్ కోడ్ ఆధారిత పేమెంట్లు, మొబైల్ పేమెంట్ల ద్వారా రెవెన్యూ వసూళ్ళు జరగనున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు