కోవిడ్ 19: 215 మందికి వైరస్..ఖతార్ లో పెరుగుతున్న రికవరి రేటు
- November 26, 2020
ఖతార్ లో కోవిడ్ బారిన పడుతున్న వ్యక్తులతో పాటు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 215 మందికి కరోనా వైరస్ సోకగా..248 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఖతార్ లో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,35,198కి చేరింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 171 కమ్యూనిటీ కేసులు కాగా, 44 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1,38,066 మందికి కోవిడ్ సోకగా..2,631 మందికి ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు







