కోవిడ్ 19: 215 మందికి వైరస్..ఖతార్ లో పెరుగుతున్న రికవరి రేటు
- November 26, 2020
ఖతార్ లో కోవిడ్ బారిన పడుతున్న వ్యక్తులతో పాటు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 215 మందికి కరోనా వైరస్ సోకగా..248 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఖతార్ లో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,35,198కి చేరింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 171 కమ్యూనిటీ కేసులు కాగా, 44 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1,38,066 మందికి కోవిడ్ సోకగా..2,631 మందికి ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







