కోవిడ్ 19: 215 మందికి వైరస్..ఖతార్ లో పెరుగుతున్న రికవరి రేటు
- November 26, 2020
ఖతార్ లో కోవిడ్ బారిన పడుతున్న వ్యక్తులతో పాటు వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 215 మందికి కరోనా వైరస్ సోకగా..248 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఖతార్ లో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,35,198కి చేరింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 171 కమ్యూనిటీ కేసులు కాగా, 44 మంది విదేశీ ప్రయాణికులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1,38,066 మందికి కోవిడ్ సోకగా..2,631 మందికి ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు