మస్కట్: ఈశాన్య గాలులతో సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం
- November 27, 2020
మస్కట్:రాబోయే రెండో రోజుల పాటు సుల్తానేట్ లోని సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ఓ మోస్తారు నుంచి పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతాయని వెల్లడించింది. సాధారణం కంటే ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడొచ్చని పేర్కొంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని, మరోవైపు అల్ షార్కియా, అల్ వుస్టా, ధోఫర్ గవర్నరేట్ల పరిధిలోని ఏడారి ప్రాంతాల్లో ఇసుక గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









