మస్కట్: ఈశాన్య గాలులతో సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం
- November 27, 2020
మస్కట్:రాబోయే రెండో రోజుల పాటు సుల్తానేట్ లోని సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ఓ మోస్తారు నుంచి పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతాయని వెల్లడించింది. సాధారణం కంటే ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడొచ్చని పేర్కొంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని, మరోవైపు అల్ షార్కియా, అల్ వుస్టా, ధోఫర్ గవర్నరేట్ల పరిధిలోని ఏడారి ప్రాంతాల్లో ఇసుక గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







