రీ-ఎంట్రీని సులభతరం చేసిన ఖతార్
- November 27, 2020
దోహా:ఆటోమేటిక్ ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ సర్వీస్ని ఖతార్ నుంచి వెళ్ళేవారికి, వచ్చేవారి కోసం అందుబాటులోకి తెచ్చింది ఖతార ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఖతార్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళి వచ్చేవారు డిపాచ్యుర్ సందర్భంగా ఆటోమేటిక్గా ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ని పొందుతారు. రెసిడెంట్ లేదా వారి ఎంప్లాయర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ నుంచి ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఖతార్ పోర్టల్ వెబ్సైట్ ద్వారా ప్రత్యేక అనుమతి పొందాల్సిన అవసరం వుండదు. ఖతార్ వెలుపల ప్రస్తుతం వున్నవారికి ఈ సర్వీసు వర్తించదు. వారు ఖతార్ పోర్టల్ ద్వారా పర్మిట్ పొందాల్సి వుంటుంది. కాగా, దేశంలోకి వచ్చాక వారం రోజుల క్వారంటైన్ పీరియడ్ తప్పనిసరిగా కొనసాగుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







