మూడో త్రైమాసికంలో ఎంసీఐఐపీ దగ్గర 4700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు
- November 28, 2020
ఒమన్: ఒమన్ లో రెండో త్రైమాసికంతో పోలిస్తే...మూడో త్రైమాసికంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుదల కనిపిస్తోంది. మూడో త్రైమాసికంలో ఇప్పటివరకు 4,700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం...రెడ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లు అన్ని కలుపుకొని 2606 సింగిల్ ట్రేడర్ కేటగిరి, 595 పరిమితికి లోబడిన కంపెనీలు, ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న 498 కంపెనీలు రిజిస్ట్రేషన్ కు వచ్చాయి. ఇక కుటీర పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించి 355, ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు 319, లాభార్జన ఆశించిన సంస్థలు 224, సోలిడటరీ కంపెనీలు 93, వీధి వ్యాపారాలు 54, లిమిటెడ్ కంపెనీలు 47 చొప్పున రిజిస్టర్ అయినట్లు ఎంసీఐఐసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం