మూడో త్రైమాసికంలో ఎంసీఐఐపీ దగ్గర 4700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదు
- November 28, 2020
ఒమన్: ఒమన్ లో రెండో త్రైమాసికంతో పోలిస్తే...మూడో త్రైమాసికంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుదల కనిపిస్తోంది. మూడో త్రైమాసికంలో ఇప్పటివరకు 4,700 వాణిజ్య రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం...రెడ్ కమర్షియల్ రిజిస్ట్రేషన్లు అన్ని కలుపుకొని 2606 సింగిల్ ట్రేడర్ కేటగిరి, 595 పరిమితికి లోబడిన కంపెనీలు, ఒకే వ్యక్తి ఆధీనంలో ఉన్న 498 కంపెనీలు రిజిస్ట్రేషన్ కు వచ్చాయి. ఇక కుటీర పరిశ్రమలు, వ్యాపారాలకు సంబంధించి 355, ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు 319, లాభార్జన ఆశించిన సంస్థలు 224, సోలిడటరీ కంపెనీలు 93, వీధి వ్యాపారాలు 54, లిమిటెడ్ కంపెనీలు 47 చొప్పున రిజిస్టర్ అయినట్లు ఎంసీఐఐసీ వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!