రూట్ 51 పునఃప్రారంభం మవసలాట్
- November 28, 2020
మస్కట్: రూట్ 51 (మస్కట్ - షన్నాహ్) బస్ సర్వీస్, రెగ్యులర్ షెడ్యూల్స్ విధానంలో ఆదివారం, నవంబర్ 29 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మవసలాట్ అధికారికంగా వెల్లడించింది. 'రూట్ 51ని పునఃప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ షెడ్యూల్స్ ప్రకారం ఈ రూట్లో బస్సులు నడుస్తాయి.. నవంబర్ 29 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







