రూట్ 51 పునఃప్రారంభం మవసలాట్
- November 28, 2020
మస్కట్: రూట్ 51 (మస్కట్ - షన్నాహ్) బస్ సర్వీస్, రెగ్యులర్ షెడ్యూల్స్ విధానంలో ఆదివారం, నవంబర్ 29 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మవసలాట్ అధికారికంగా వెల్లడించింది. 'రూట్ 51ని పునఃప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ షెడ్యూల్స్ ప్రకారం ఈ రూట్లో బస్సులు నడుస్తాయి.. నవంబర్ 29 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







