రూట్ 51 పునఃప్రారంభం మవసలాట్
- November 28, 2020
మస్కట్: రూట్ 51 (మస్కట్ - షన్నాహ్) బస్ సర్వీస్, రెగ్యులర్ షెడ్యూల్స్ విధానంలో ఆదివారం, నవంబర్ 29 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మవసలాట్ అధికారికంగా వెల్లడించింది. 'రూట్ 51ని పునఃప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ షెడ్యూల్స్ ప్రకారం ఈ రూట్లో బస్సులు నడుస్తాయి.. నవంబర్ 29 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









