రూట్ 51 పునఃప్రారంభం మవసలాట్
- November 28, 2020
మస్కట్: రూట్ 51 (మస్కట్ - షన్నాహ్) బస్ సర్వీస్, రెగ్యులర్ షెడ్యూల్స్ విధానంలో ఆదివారం, నవంబర్ 29 నుంచి పునఃప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మవసలాట్ అధికారికంగా వెల్లడించింది. 'రూట్ 51ని పునఃప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ షెడ్యూల్స్ ప్రకారం ఈ రూట్లో బస్సులు నడుస్తాయి.. నవంబర్ 29 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది' అని మవసలాట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం