హైదరాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
- November 29, 2020హైదరాబాద్:హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో క్యాప్సూల్స్ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మొత్తం 505.53 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 24.49 లక్షలు వుంటుంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు