హైదరాబాద్‌ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం

- November 29, 2020 , by Maagulf
హైదరాబాద్‌ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌:హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్‌ రూపంలో క్యాప్సూల్స్‌ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్‌ చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. మొత్తం 505.53 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 24.49 లక్షలు వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com