కోవిడ్-19 సెకండ్ వేవ్ మహా తీవ్రం!
- November 29, 2020
దోహా:కోవిడ్-19 వైరస్ మళ్లీ వస్తోంది. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంటుందని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ అన్నారు.
మహమ్మారి బారినపడి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ వైరస్ సోకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా రెండోసారి సోకే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఖతార్ దేశ విభాగం స్పందించింది.
దీనిపై ఖతార్ ప్రజారోగ్య శాఖ, ఖతార్ కార్నెల్ యూనివర్సిటీతో కలిసి పరిశోధన చేసిన డబ్ల్యూహెచ్ఓ.. రెండోసారి కరోనా వచ్చే అవకాశాలు 0.04 శాతం మాత్రమేనని వెల్లడించింది.
ప్రతి 10వేల మందిలో నలుగురికి మాత్రమే కరోనా మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని వివరించింది.
అయితే బెంగళూరులోని 28 ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏడుగురు వైద్యులు సుమారు 35 మందికి మళ్లీ కరోనా పాజిటివ్గా తేలినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







