మళ్ళీ సస్పెన్స్ లో పడేసిన 'తలైవా'
- November 30, 2020సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ వ్యవహారం మరోసారి సస్పెన్స్గానే మిగిలింది. ఈ రోజు ఉదయం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు రజనీకాంత్. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో నా నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. అలానే రాఘవేంద్ర హాల్ బయట ఉన్ తన మద్దతుదారులను పలకరించారు రజనీకాంత్.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్