మళ్ళీ సస్పెన్స్ లో పడేసిన 'తలైవా'
- November 30, 2020సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ వ్యవహారం మరోసారి సస్పెన్స్గానే మిగిలింది. ఈ రోజు ఉదయం రజనీ మక్కల్ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు రజనీకాంత్. ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రజనీకాంత్.. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. త్వరలో నా నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. అలానే రాఘవేంద్ర హాల్ బయట ఉన్ తన మద్దతుదారులను పలకరించారు రజనీకాంత్.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం