నేటి నుంచి దుబాయ్ లో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు
- December 01, 2020
దుబాయ్:దుబాయ్ లో విద్యుత్, నీటి సర్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నట్లు దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ-దివా అధికారులు వెల్లడించారు. తగ్గింపు ఛార్జీలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. విద్యుత్ బిల్లులపై ఫ్యూయల్ సర్ ఛార్జీలను కిలోవాట్ పర్ అవర్ కు సంబంధించి 5 ఫిల్స్ మేర ఛార్జీ వేయనున్నారు. ఇప్పటివరకు ఇది 6.5 ఫిల్స్ గా ఉంది. అంటే 1.5 ఫిల్స్ మేర ఛార్జీ తగ్గనుంది. అలాగే నీటి ఛార్జీలపై ఫ్యూయల్ సర్ ఛార్జీని 0.4కి తగ్గనుంది. ఇప్పటివరకు ఇంపీరియల్ గలాన్ నీటికి 0.6 ఫిల్స్ మేర ఫ్యూయల్ సర్ ఛార్జీ విధించేవారు.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







