నేటి నుంచి దుబాయ్ లో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు
- December 01, 2020
దుబాయ్:దుబాయ్ లో విద్యుత్, నీటి సర్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నట్లు దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ-దివా అధికారులు వెల్లడించారు. తగ్గింపు ఛార్జీలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. విద్యుత్ బిల్లులపై ఫ్యూయల్ సర్ ఛార్జీలను కిలోవాట్ పర్ అవర్ కు సంబంధించి 5 ఫిల్స్ మేర ఛార్జీ వేయనున్నారు. ఇప్పటివరకు ఇది 6.5 ఫిల్స్ గా ఉంది. అంటే 1.5 ఫిల్స్ మేర ఛార్జీ తగ్గనుంది. అలాగే నీటి ఛార్జీలపై ఫ్యూయల్ సర్ ఛార్జీని 0.4కి తగ్గనుంది. ఇప్పటివరకు ఇంపీరియల్ గలాన్ నీటికి 0.6 ఫిల్స్ మేర ఫ్యూయల్ సర్ ఛార్జీ విధించేవారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







