నేటి నుంచి దుబాయ్ లో తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు
- December 01, 2020
దుబాయ్:దుబాయ్ లో విద్యుత్, నీటి సర్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నట్లు దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ-దివా అధికారులు వెల్లడించారు. తగ్గింపు ఛార్జీలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. విద్యుత్ బిల్లులపై ఫ్యూయల్ సర్ ఛార్జీలను కిలోవాట్ పర్ అవర్ కు సంబంధించి 5 ఫిల్స్ మేర ఛార్జీ వేయనున్నారు. ఇప్పటివరకు ఇది 6.5 ఫిల్స్ గా ఉంది. అంటే 1.5 ఫిల్స్ మేర ఛార్జీ తగ్గనుంది. అలాగే నీటి ఛార్జీలపై ఫ్యూయల్ సర్ ఛార్జీని 0.4కి తగ్గనుంది. ఇప్పటివరకు ఇంపీరియల్ గలాన్ నీటికి 0.6 ఫిల్స్ మేర ఫ్యూయల్ సర్ ఛార్జీ విధించేవారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









