ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లకు అనుమతి..కువైట్ మంత్రివర్గం నిర్ణయం
- December 01, 2020
కువైట్ సిటీ:కోవిడ్, ప్రయాణ ఆంక్షలతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్లు ఇక కువైట్ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ అధికార ప్రతినిధి తారీఖ్ అల్ ముజ్రిమ్ మంత్రిమండలి నిర్ణయాన్ని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో డొమస్టిక్ వర్కర్లకు సంబంధించి మార్గనిర్దేశకాలను కూడా వెల్లడించారు. వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే ఒక్కో గృహ కార్మికుడు క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ పాటు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకుగాను ఒక్కో కార్మికుడు 270 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ మొత్తాన్ని విమాన టికెట్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,దివాకర్)
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









