ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు
- December 01, 2020
హైదరాబాద్:ఒమన్, మస్కట్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న టీఆరెస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి భారత దేశ పౌరుడి ప్రాథమిక హక్కు దాని సరిగ్గ వినియోగించుకోవాలి అని చెప్పారు.
మన హైదరాబాద్ ప్రస్తుతం గత ఆరు సంవత్సరాలుగా ఏంతో ఎదిగి ప్రపంచ పట్టంలో ఒక ప్రత్యేక స్థానం తెచుకుంది, అటువంటి మహానగరం పేరు ప్రతిష్టలు దెబ్బతినెల ఇవ్వాళ ఈ జిఎచ్ఎంసి ఎన్నికల కోసం కొన్ని జాతీయ పార్టీల నాయకులు వచ్చి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా మాట్లాడి హైదరాబాద్ ఓటర్లని భయబ్రాంతులకు లోను చేసి ఓటింగ్ శాతం తాగించారు అని తీవ్రంగా ఖండించారు.

తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









