ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు
- December 01, 2020హైదరాబాద్:ఒమన్, మస్కట్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న టీఆరెస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి భారత దేశ పౌరుడి ప్రాథమిక హక్కు దాని సరిగ్గ వినియోగించుకోవాలి అని చెప్పారు.
మన హైదరాబాద్ ప్రస్తుతం గత ఆరు సంవత్సరాలుగా ఏంతో ఎదిగి ప్రపంచ పట్టంలో ఒక ప్రత్యేక స్థానం తెచుకుంది, అటువంటి మహానగరం పేరు ప్రతిష్టలు దెబ్బతినెల ఇవ్వాళ ఈ జిఎచ్ఎంసి ఎన్నికల కోసం కొన్ని జాతీయ పార్టీల నాయకులు వచ్చి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా మాట్లాడి హైదరాబాద్ ఓటర్లని భయబ్రాంతులకు లోను చేసి ఓటింగ్ శాతం తాగించారు అని తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!