ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు

- December 01, 2020 , by Maagulf
ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు

హైదరాబాద్:ఒమన్, మస్కట్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న టీఆరెస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి భారత దేశ పౌరుడి ప్రాథమిక హక్కు దాని సరిగ్గ వినియోగించుకోవాలి అని చెప్పారు.

మన హైదరాబాద్ ప్రస్తుతం గత ఆరు సంవత్సరాలుగా ఏంతో ఎదిగి ప్రపంచ పట్టంలో ఒక ప్రత్యేక స్థానం తెచుకుంది, అటువంటి మహానగరం పేరు ప్రతిష్టలు దెబ్బతినెల ఇవ్వాళ ఈ జిఎచ్ఎంసి ఎన్నికల కోసం కొన్ని జాతీయ పార్టీల నాయకులు వచ్చి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా మాట్లాడి హైదరాబాద్ ఓటర్లని భయబ్రాంతులకు లోను చేసి ఓటింగ్ శాతం తాగించారు అని తీవ్రంగా ఖండించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com