ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్నారైలు
- December 01, 2020
హైదరాబాద్:ఒమన్, మస్కట్ నుండి కుటుంబ సమేతంగా హైదరాబాద్ కి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న టీఆరెస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి భారత దేశ పౌరుడి ప్రాథమిక హక్కు దాని సరిగ్గ వినియోగించుకోవాలి అని చెప్పారు.
మన హైదరాబాద్ ప్రస్తుతం గత ఆరు సంవత్సరాలుగా ఏంతో ఎదిగి ప్రపంచ పట్టంలో ఒక ప్రత్యేక స్థానం తెచుకుంది, అటువంటి మహానగరం పేరు ప్రతిష్టలు దెబ్బతినెల ఇవ్వాళ ఈ జిఎచ్ఎంసి ఎన్నికల కోసం కొన్ని జాతీయ పార్టీల నాయకులు వచ్చి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా మాట్లాడి హైదరాబాద్ ఓటర్లని భయబ్రాంతులకు లోను చేసి ఓటింగ్ శాతం తాగించారు అని తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం