వర్షాలతో తగ్గనున్న విజిబిలిటీ
- December 02, 2020
కువైట్ సిటీ:కువైట్ మిటియరాలజీ డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో వర్షం ఆదివారం వరకూ కొనసాగే అవకాశం వుంది. చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షం తీవ్రత పెరగవచ్చు. ఈ కారణంగా శుక్రవారం అలాగే శనివారాల్లో విజిబిలిటీ గణనీయంగా తగ్గనుంది.
తాజా వార్తలు
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







